16 October 2014
Hyderabad
హుదుద్ బాధితుల సహాయార్థం 3.5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించిన దర్శకుడు కొరటాల శివ
హుదూద్ తుపాన్ బాధితులకు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ రూ.3.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. 2 లక్షలు రామకృష్ణ మిషన్ కు, 1.5 లక్షలు సిఎం రలీఫ్ ఫండ్ కు విరాళం ప్రకటించారు. హుదూద్ లాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.
తమకు ఎంతో ఇష్టమైన ఉత్తరాంధ్ర రూపురేఖలన్నీ మారిపోయాయని...ఉత్తరాంధ్ర తొందర్లోనే కోలుకోవాలని ఆయన ఆశించారు.