09 April 2020
Hyderabad
కోవిడ్ మహమ్మారి ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- ఇబ్బందుల్లో ఉన్న సామాన్య ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత, సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు ఆదేశాలతో, విద్యాసంస్థల సిబ్బంది శనివారం నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.
- ఏ. రంగంపేట, పుల్లయ్యగారిపల్లి, రామిరెడ్డిపల్లి పంచాయతిల్లోని పలు గ్రామాలకు సుమారు 2 టన్నుల కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది