సూపర్స్టార్ మహేష్బాబు నటించిన తాజా చిత్రం 'శ్రీమంతుడు' కోసం ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న అభిమానుల కోసం మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లో 7 వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు చారిటీ షో ప్రదర్శింపబడుతుంది. కావున అభిమానులు రెండు రాష్ట్రాలలో మొట్టమొదటిగా అతిరధమహారధుల మధ్య మీరు కలిసి చూసేందుకు పై నెంబర్స్కు కాల్ చేయండి.