| 
    
    
      | 
   
 | 
    
    
      'తుంగభద్ర' చిత్రాన్ని వీక్షించిన నందమూరి బాలకృష్ణ  | 
    
    
      | 
        
        
        
        
       | 
    
    
      | You are at idlebrain.com > News > Functions | 
    
    
      
        
          
            
              
                | 
             
 
                 | 
                
              
  
    | 
      
        
           
        16 March 2015 
          Hyderabad 
        
          నందమూరి బాలకృష్ణకు, వారాహి అధినేత సాయికొర్రపాటితో మంచి అనుబంధం ఉంది. ఈ మార్చి 20న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి శివాని సమర్పణలో సాయికొర్రపాటి ప్రొడక్షన్పై రజని కొర్రపాటి నిర్మిస్తోన్న చిత్రం 'తుంగభద్ర' విడుదలవుతుంది. ఈ సందర్బంగా ఆదివారం నందమూరి బాలకృష్ణ ప్రసాద్ ల్యాబ్లో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించి చిత్రయూనిట్ను అభినందించారు. 
         
          
      
      
  
       | 
   
  
    Photo 
      Gallery (photos by G Narasaiah)  | 
   
  
       | 
   
                | 
                
                
 
            
                 | 
                 
               
            
         
            
             
          | 
             
        
        | 
    
    
      
       
 
 
        | 
    
    
      | Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com.  All rights reserved
        
         |